Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. భారత విద్యార్థుల కోసం స్పెషల్ ట్రైన్స్

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:03 IST)
ఉక్రెయిన్‌లో వారంతాపు కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇది భారతీయ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. పైగా, ఈ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. 
 
ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ కారణంగా ఆ దేశంలో ఉన్న పలు దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలు నడుపుతుంది. 
 
అలాగే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను తరలించేందుకు వీలుగా వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేశారు. దీంతో భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర దేశాల సరిహద్దులకు తరలించేందుకు వీలుగా కీవ్‌లోని భారత హైకమిషన్ ప్రత్యేక బస్సులను కూడా నపుడుపుతంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments