Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. భారత విద్యార్థుల కోసం స్పెషల్ ట్రైన్స్

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:03 IST)
ఉక్రెయిన్‌లో వారంతాపు కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇది భారతీయ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. పైగా, ఈ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. 
 
ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ కారణంగా ఆ దేశంలో ఉన్న పలు దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలు నడుపుతుంది. 
 
అలాగే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను తరలించేందుకు వీలుగా వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేశారు. దీంతో భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర దేశాల సరిహద్దులకు తరలించేందుకు వీలుగా కీవ్‌లోని భారత హైకమిషన్ ప్రత్యేక బస్సులను కూడా నపుడుపుతంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments