Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వట వృక్ష' పేరుతో వారంతా మోక్షం కోసం చనిపోయారు...

దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ

Webdunia
గురువారం, 5 జులై 2018 (08:55 IST)
దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే, ఈ 11 మంది ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి హస్తమున్నట్టు తెలుస్తోంది. 
 
వీరంతా ఆత్మహత్యలకు ముందు ప్రత్యేక పూజలు చేసి.. ఇంటి ప్రధాన ద్వారం తెరిచిపెట్టారు. ఆ తర్వాత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా చేయడానికికారణం ఇంటి ద్వారం నుంచి అతీంద్రియ శక్తి ప్రవేశిస్తుందనే నమ్మకం. అదేసమంయలో ఈ ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి ప్రమేయం ఉండటం. 
 
పైగా, ఆత్మహత్య చేసుకున్నవారంతా.. కళ్లు, ముక్కు, నోరూ మూసుకుని, చేతులను వెనక్కి కట్టేసుకోవడం. ఇంతటిదారుణానికి పాల్పడింది నారాయణ్‌ దేవితోపాటు ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన తమ నివాసంలోనే జరిగింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments