Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలని ఉందా.. అయితే, సీబీఐకు కాల్ చేయండి: కార్తి చిదంబరం

మీలో ఎవరికైనా బరువు తగ్గాలని ఉందా? అయితే, సీబీఐకు కాల్ చేయండి. సీబీఐ కస్టడీకి వెళ్లండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. బరువు తగ్గిపోతారు అంటూ కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదం

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (16:11 IST)
మీలో ఎవరికైనా బరువు తగ్గాలని ఉందా? అయితే, సీబీఐకు కాల్ చేయండి. సీబీఐ కస్టడీకి వెళ్లండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. బరువు తగ్గిపోతారు అంటూ కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తనయుడు కార్తి చిదంబరం ఏకంగా సీబీఐపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసుల్లో కార్తి చిదంబరంను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన ఈ మేరకు అనుభవపూర్వకంగా సెటైర్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. బరువు తగ్గాలంటే జిమ్‌కి వెళ్లడం, కఠినమైన ఆహార నియమాలు పాటించడం అవసరం లేదన్నారు. సీబీఐ కస్టడీలో ఉన్నా లేక ఆ సంస్థ క్యాంటీన్ తిండి తిన్నా ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారంటూ కార్తీ వ్యాఖ్యానించారు. 
 
ఇపుడు నాకు ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. చాలా తక్కువ ఆహారం తింటున్నాను. అందువల్ల చాలా వరకు బరువు తగ్గిపోయాను. ఒకరకంగా ఇది మంచిది కూడా. నా పాత బట్టలన్నీ వదులైపోయాయి. ఇప్పుడు నాకు కొత్త బట్టలు కావాలి. ఎవరైనా బరువు తగ్గాలంటే సీబీఐకి కాల్ చేయండి అని మీడియా సమక్షంలో నవ్వుతూ సీబీఐపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments