క్లీన్ సిటీస్ జాబితాలో ఐదో స్థానానికి దిగజారిన విజయవాడ

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:51 IST)
దేశంలో స్వచ్ఛ భారత్ కింద నగరాలను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన క్లీన్ సిటీస్ (పరిశుభ్ర నగరాలు) జాబితాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే, ఏపీకి మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గత యేడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ నగరం ఈ దఫా రెండు స్థానాలు కోల్పోయి ఐదో స్థానానికి దిగజారింది. 
 
అయితే, దేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో తొలి పది నగరాల్లో ఏపీలో మూడు నగరాలకు చోటుదక్కింది. వీటిలో విజయవాడ నగరం ఐదో స్థానంలో ఉండగా, విశాఖపట్టణం, తిరువతి నగరాలు వరుసగా 4, 7 స్థానాల్లో నిలిచాయి. 
 
అదేసమయంలో ఈ స్థానంలో గడిచిన ఐదేళ్లుగా తొలి స్థానంలో నిలిచిన ఇండోర్.. ఈ దఫా కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అంటే ఆరో యేడాది కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో సూరత్, నవీ ముంబైలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక క్లీన్ సిటీస్ నగరాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలువగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments