Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరినీ చంపేయాలని ప్లాన్.. టీలో విషం కలిపింది.. చివరికి?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:55 IST)
అత్తింటివారు, భర్తతో కలిసి ఉండలేనని ఓ మహిళ.. అందరినీ ఒకేసారి చంపేయాలని ప్లాన్ వేసింది. అందుకు టీలో విషం కలిపి అందరికీ ఇచ్చింది. దాంతో 16 నెలల ఓ బాలుడు మృతిచెందగా.. మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లోని బహ్రాయిచ్ లో మచియాహీ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలనుకుంది. సోమవారం భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు సృష్టి లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అంకిత వదిన శివాని కుమారుడు రుద్రాన్ష్ మాత్రం మృతిచెందాడు. బహ్రాయిచ్ అదనపు ఎస్పీ కున్వార్ జ్ఞానాంజయ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదుచేసి అంకితను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వివాహేతరం సంబంధం కూడా ఇందుకు కారణమాని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments