యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ 2021 ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షా ఫలితాల్లో మొత్తం 985 మంది సివిల్ సర్వీస్కు ఎంపికయ్యారు. వీరిలో 180 మంది ఐఏఎస్కు, ఐఎఫ్ఎస్ 37 మంది, ఐపీఎస్ 200మంది చొప్పున ఎంపికయ్యారు. ఇందులో శృతి శర్మకు అఖిల భారత స్థాయిలో మొదటి స్థానం లభించగా, అంకిత అగర్వాల్కు రెండో ర్యాంకు లభించింది. మూడో ర్యాంకు గామిని సింగ్మా సాధించారు.