విద్యార్థులకు శుభవార్త - చేరిన వర్శిటీ నుంచే...

Webdunia
సోమవారం, 30 మే 2022 (15:23 IST)
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు మంచి శుభవార్త ఒకటి చెప్పింది. చేరిన యూనివర్శిటీ నుంచే తమకు నచ్చిన యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకునిరానుంది. 
 
సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్శిటీలో చేరితే సౌకర్యాలు సరిగా లేకున్నా, ఏ ఇతర ఇబ్బందులు ఎదురైనా కోర్సు పూర్తయ్యేంత వరకు అక్కడే చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఇపుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఒక వర్శిటీలో చేరితో మరో యూనివర్శిటీలో చేరే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించనుంది. 
 
ఈ విధానం యూజీసీ అనుమతి ఉన్న ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. మాసివ్ ఓపెన్ ఆన్‍‌లైన్ కోర్స్, స్వయం వేదికలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం కోర్సుల్లో ఒక విద్యార్థి చేరితో ఇక్కడ పర్యావరణ శాస్త్రం కోర్సు మెటీరియల్, బోధనా సిబ్బంది లేకపోతే ఆ కోర్సు ఢిల్లీ యూనివర్శిటీ నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఏ హానర్స్, హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments