Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ లో తెలుగు తేజాలు

Advertiesment
ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ లో తెలుగు తేజాలు
విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:57 IST)
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ స్టేడియంలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2020-21లో ,  ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. ఇందులో ఎం.తిమ్మరాజప్ప లాంగ్ జంప్ క్రీడలో స్వర్ణ పతాకం, 100 మీటర్ల అంశంలో రాజతపతకం సాధించాడు. చెన్నకేసవరెడ్డి 800 మీటర్ల విభాగంలో రజతం 400 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించారు. తిరుమలరావు (ఓపెన్ విభాగంలో) లాంగుజంప్ లో కాంస్య పతకం. మాధవి షాట్ ఫుట్ లో కాంస్యం సాధించారు.

ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు.. ఇన్ని (6)పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. బి.సుజాత సెక్షన్ ఆఫీసర్.  ఏపీ సెక్రటేరియట్  కోచ్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. కోచ్ సుజాత అద్వర్యంలో పతకాలు సాధించడంతో పాటు ఎంతో అభినందనీయం. ఇదే ఉత్సాహంతో రాబోవు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2021-22 లో సుజాత ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని టీం మేనేజర్ కిషోర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ కాఫీ దినోత్సవం, కాఫీ పుట్టుక చరిత్ర తెలుసా?