Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్వా చౌత్: ఆహారంలో విషం కలిపింది... భర్తకు ఇచ్చింది.. అతనికి ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (20:56 IST)
ఆహారంలో విషం కలిపి తన భర్తను చంపినందుకు ఓ మహిళను ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఉత్తరప్రదేశ్, కడధామ్ ప్రాంతంలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామానికి చెందిన శైలేష్ (32) ఆదివారం రాత్రి కర్వా చౌత్ పండుగ సందర్భంగా రాత్రి భోజనం చేసిన అనంతరం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని సిరతు సర్కిల్ అధికారి అవధేష్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. 
 
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారి తెలిపారు. శైలేష్ భార్య సవిత (30) తన ఆహారంలో విషం కలిపిందని ఆరోపిస్తూ శైలేష్ కుటుంబం ఫిర్యాదు చేసినట్లు విశ్వకర్మ తెలిపారు.
 
ఫిర్యాదు ఆధారంగా సవితపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105, 123 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments