Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్వా చౌత్: ఆహారంలో విషం కలిపింది... భర్తకు ఇచ్చింది.. అతనికి ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (20:56 IST)
ఆహారంలో విషం కలిపి తన భర్తను చంపినందుకు ఓ మహిళను ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఉత్తరప్రదేశ్, కడధామ్ ప్రాంతంలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామానికి చెందిన శైలేష్ (32) ఆదివారం రాత్రి కర్వా చౌత్ పండుగ సందర్భంగా రాత్రి భోజనం చేసిన అనంతరం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని సిరతు సర్కిల్ అధికారి అవధేష్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. 
 
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారి తెలిపారు. శైలేష్ భార్య సవిత (30) తన ఆహారంలో విషం కలిపిందని ఆరోపిస్తూ శైలేష్ కుటుంబం ఫిర్యాదు చేసినట్లు విశ్వకర్మ తెలిపారు.
 
ఫిర్యాదు ఆధారంగా సవితపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105, 123 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments