Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి విడత పోలింగ్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (07:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరి, మలివిడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఈ దశలో అధికార భారతీయ జనతా పార్టీతో పాటు... సమాజ్ వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్రమైన పోటి నెలకొనివుంది. 2017లో జరిగిన జరిగిన ఎన్నికల్లో మొత్తం 54 సీట్లలకు బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. 
 
చివరి దశలో అజామ్ గఢ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలీ వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడు రోజుల పాటు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, ఎస్పీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధినే అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురిలతో కలిసి ప్రచారం చేశారు. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments