Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి విడత పోలింగ్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (07:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరి, మలివిడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఈ దశలో అధికార భారతీయ జనతా పార్టీతో పాటు... సమాజ్ వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్రమైన పోటి నెలకొనివుంది. 2017లో జరిగిన జరిగిన ఎన్నికల్లో మొత్తం 54 సీట్లలకు బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. 
 
చివరి దశలో అజామ్ గఢ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలీ వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడు రోజుల పాటు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, ఎస్పీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధినే అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురిలతో కలిసి ప్రచారం చేశారు. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments