Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ఇంటి ఏసీలోంచి.. 40 పాము పిల్లలు.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (12:03 IST)
యూపీలోని ఓ రైతు ఇంట్లోని ఏసీలో 40 పాము పిల్లలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మీరట్ జిల్లాలోని ఖంకర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పావ్లీ ఖుర్ద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బయట నుంచి ఇంట్లోకి వచ్చిన రైతు శ్రద్దానంద్‌.. ఇంటి వరండాలో ఓ పాము పిల్లను చూశాడు. అతను దాన్ని బయట వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో పడుకునేందుకు వెళ్తే.. ఆ బెడ్‌పై మరో మూడు పాము పిల్లల్ని చూశాడు. ఎక్కడ నుంచి ఈ పాము పిల్లలు వస్తున్నాయో తెలియక.. అటూ ఇటూ చూశాడు. 
 
చివరికి ఆ గదిలో వున్న ఏసీ పైపు నుంచి కొన్ని పాము పిల్లలు బయటకు వెళ్లడాన్ని అతను గమనించాడు. అంతే టెన్షన్‌లో ఆ రైతు ఏసీ మెషీన్ బయటకుతీశాడు. ఆ ఏసీ పైపులో సుమారు 40 పాము పిల్లల్ని గుర్తించిన ఆ రైతు ఫ్యామిలీ షాకైంది. గత కొన్ని నెలలుగా ఏసీ మెషీన్ వాడకపోవడం వల్ల తల్లి పాము ఆ పైపులో గుడ్లు పెట్టి ఉంటుందని, ఇప్పుడు పిల్లలు బయటకు వచ్చినట్లు స్థానిక వెటర్నరీ డాక్టర్ వత్సల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments