10 రోజుల పాటు అత్యాచారం.. మతం మార్చుకోమని.. మాంసం తినమన్నారు..

అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:43 IST)
అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని కుక్రా గ్రామంలో దగ్గరి బంధువులతో కలిసి జీవిస్తోంది. ఈమెను ఈ నెల ఆరో తేదీన నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు.
 
నలుగురు దుండగులు బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వరుసగా పది రోజులపాటు బాధితురాలిని నిర్భంధించి.. అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు, పోస్కో పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ చేసి పదిరోజుల పాటు నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. 
 
మతం మార్చుకోమని వేధించారు. బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి కూడా చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు అక్రమ్‌, అస్లామ్‌, ఆయూబ్‌, సలీమ్‌ అనే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments