Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 రోజుల పాటు అత్యాచారం.. మతం మార్చుకోమని.. మాంసం తినమన్నారు..

అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:43 IST)
అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని కుక్రా గ్రామంలో దగ్గరి బంధువులతో కలిసి జీవిస్తోంది. ఈమెను ఈ నెల ఆరో తేదీన నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు.
 
నలుగురు దుండగులు బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వరుసగా పది రోజులపాటు బాధితురాలిని నిర్భంధించి.. అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు, పోస్కో పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ చేసి పదిరోజుల పాటు నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. 
 
మతం మార్చుకోమని వేధించారు. బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి కూడా చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు అక్రమ్‌, అస్లామ్‌, ఆయూబ్‌, సలీమ్‌ అనే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments