Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పరిస్థితి ఏంటి? ఇక్కడే చదువుకునేట్లు అనుమతివ్వండి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:12 IST)
రష్యా దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచ దేశాలన్నీ దాడి ఆపమని రష్యాకి చెపుతున్నప్పటికీ అది ఏమాత్రం వెనకడుకు వేయడంలేదు. దీనితో ఉక్రెయిన్ నగరాలన్నీ శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లి, యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చిన 20 వేల మంది వైద్యవిద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో... ఒకవేళ ముగిసినా అక్కడికి వెళ్లి చదువుకునే అవకాశం వుంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో తాము స్వదేశంలోనే చదువుకునే వీలును కల్పిస్తూ ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ విద్యార్థులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

 
విద్యార్థుల పిటీషన్ పైన మార్చి 21న విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా విద్యార్థుల చదువులు, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకుండా చూడాలని వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments