Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు టీకా పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం - పొరపాటున మరో టీకా వేసి...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:21 IST)
దేశ వ్యాప్తంగా చిన్నారులకు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమై, దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో మాత్రం ఈ వ్యాక్సినేషన్‌లో అపశృతి చోటుచేసుకుంది. 
 
ఈ రాష్ట్రంలోని నలంద జిల్లాలో వ్యాక్సినేషన్ సిబ్బంది పొరపాటు కోవాగ్జిన్ టీకాకు బదులు కోవిషీల్డ్ టీకా వేశారు. టీకా కోసం వ్యాక్సినేషన్ సెంటరుకు వెళ్లిన కిషోర్ పియూష్, ఆర్యన్ కిరణ్‌లకు కోవాగ్జిన్ వేయాల్సిన సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వేశారు.
 
ఈ విషయాన్ని ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments