Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాలపై పోలీసుల లాఠీఛార్జ్.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (14:58 IST)
ఉత్తరప్రదేశ్, మీరట్‌కు సమీపంలోనిలాల్ గుర్తి పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలపై లాఠీఛార్జ్ జరిగింది. హిజ్రాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు.


దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘర్షణకు కారణమైనా అరెస్ట్ చేయాల్సిందిపోయి.. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
హిజ్రాలకు మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 
 
పోలీస్ స్టేషన్‌లోనూ హిజ్రాల గ్రూపుల మధ్య గొడవలు ఆగలేదు. ఏమాత్రం నచ్చజెప్పినా హిజ్రాలు తగ్గకపోవడంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

అయితే హిజ్రాలపై లాఠీ ఛార్జ్‌లపై ఉన్నతాధికారులకు యూపీ పోలీసులు వివరణ ఇచ్చారని.. గొడవను సద్దుమణిగేలా చేసేందుకే లాఠీఛార్జ్ చేశామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments