Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 వరకు రైళ్లూ నడవబోవు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (07:33 IST)
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు 21రోజులు లాక్‌డౌన్ పాటించాలని భారత ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 31 వరకూ గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రైల్వేశాఖ ఈ గడువును ఏప్రిల్ 14 వరకూ పొడిగించింది. ఏప్రిల్ 14 వరకూ గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లు పట్టాలెక్కవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

బస్సుల కంటే రైళ్లలోనే దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికమంది ప్రయాణిస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుతో రవాణ సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఎప్పుడూ పట్టాలపై రయ్‌..రయ్‌ మంటూ తిరిగే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments