Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు రేప్.. వ్యభిచారం కూడా..?

బాలికలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు కామాంధులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... మైసూరులోని ఉదయగిరికి చెందిన ముగ్గురు అమ్మాయిలు

Webdunia
గురువారం, 19 జులై 2018 (18:43 IST)
బాలికలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు కామాంధులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... మైసూరులోని ఉదయగిరికి చెందిన ముగ్గురు అమ్మాయిలు కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వారు ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. 
 
పెద్దమ్మాయి వయసు 18 ఏళ్లు కాగా, రెండో అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. మరో అమ్మాయికి పదహారేళ్లు. కుమార్తెలు కనిపించట్లేదని.. బాలికల తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఒడనాడి సేవా సమస్థే (ఓఎస్‌ఎస్‌) స్వచ్ఛంద సంస్థ దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆ బాలికలకు పొరిగింటివాడు డబ్బుపై ఆశచూపాడు. 
 
డబ్బు, ఇతర సదుపాయాలు ఆశజూపి బెంగళూరు, మంగళూరు మాండ్య ప్రాంతాలకు తిప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు ఆ అక్కాచెల్లెళ్లపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఒక్కోసారి వారితో బలవంతంగా వ్యభిచారం కూడా చేయించారని తెలిసింది. నిందితుల్లో ఒకడైన అబన్‌(30)ను అరెస్టు చేశారు. మిగిలిన వ్యక్తులు పరారీలో వున్నారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం