ఆ ఏనుగు ఐదేళ్లలో 50 మందిని చంపేసింది

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:49 IST)
అసోంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. ఐదేళ్ల నుంచి అది మనుషులే టార్గెట్ గా మారణ హోమం సృష్టిస్తోంది. గత ఐదేళ్లలో ఇప్పటి వరకూ 50 మందిని చంపేసింది.

లాడెన్ అనే ఆ ఏనుగు తాజాగా కోయిన కోచి ఫారెస్టు డివిజన్ పరిధిలో చిన్నారి సహా ముగ్గురు మహిళలను చంపేసింది. హఠాత్తుగా దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు కాళ్లతో తొక్కి చంపేస్తున్నదని ఫారెస్టు అధికారులు చెప్పారు.

మంద నుంచి విడివడిన ఆ ఏనుగు ఇలా జనావాసాలపై దాడి చేస్తున్నదని తెలిపారు. ఆ ఏనుగును ఫారెస్టు అధికారులు ‘రోగ్’గా అభివర్ణించారు. ఆ ఏనుగును బంధించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments