Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది పైలట్లతో ఒప్పందాలు తాత్కాలిక రద్దు : ఎయిరిండియా

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:13 IST)
కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో... ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సుమారు 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది.

సంస్థ అవసరాల రీత్యా ఉద్యోగ విరమణ పొందిన 200 మంది పైలట్లను అంతర్జాతీయ, దేశీయ విమానాలు నడపడానికి పున: నియమించింది.

ఈ మేరకు వీరితో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ నెల 14 వరకు రద్దు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని వారాలుగా విమానాలను నడవకపోవడంతో రెవెన్యూ పూర్తిగా పడిపోవడంతోనే వీరిని తొలగించామని, మళ్లీ పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments