Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది పైలట్లతో ఒప్పందాలు తాత్కాలిక రద్దు : ఎయిరిండియా

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:13 IST)
కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో... ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సుమారు 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది.

సంస్థ అవసరాల రీత్యా ఉద్యోగ విరమణ పొందిన 200 మంది పైలట్లను అంతర్జాతీయ, దేశీయ విమానాలు నడపడానికి పున: నియమించింది.

ఈ మేరకు వీరితో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ నెల 14 వరకు రద్దు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని వారాలుగా విమానాలను నడవకపోవడంతో రెవెన్యూ పూర్తిగా పడిపోవడంతోనే వీరిని తొలగించామని, మళ్లీ పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments