Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఆయనో మూర్ఖుడు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:07 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తాజాగా అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు. 
 
సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే.. తండ్రి ఎవరని అడుగుతారా? సీఎం నీచమైన కామెంట్స్ చేసినా.. రాహుల్ గాంధీ మాత్రం ఏ మాట అనలేదని మహిళా కాంగ్రెస్ నేతలు అన్నారు.
 
హేమంత బిశ్వ శర్మ  సీఎం పీఠంపై కూర్చున్న మూర్ఖుడని టి.కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పుకొచ్చారు.  అతడిని సీఎం పీఠం నుంచి తప్పించాలన్నారు. 
 
ఈ మేరకు మహిళా కమిషన్‌ను కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి అస్సాం సీఎంపై ఫిర్యాదు చేశారు. మహిళలు అంటే బీజేపీకి గౌరవం లేదన్నారు గీతారెడ్డి. ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే అసోం సీఎం పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments