Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఆయనో మూర్ఖుడు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:07 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తాజాగా అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు. 
 
సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే.. తండ్రి ఎవరని అడుగుతారా? సీఎం నీచమైన కామెంట్స్ చేసినా.. రాహుల్ గాంధీ మాత్రం ఏ మాట అనలేదని మహిళా కాంగ్రెస్ నేతలు అన్నారు.
 
హేమంత బిశ్వ శర్మ  సీఎం పీఠంపై కూర్చున్న మూర్ఖుడని టి.కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పుకొచ్చారు.  అతడిని సీఎం పీఠం నుంచి తప్పించాలన్నారు. 
 
ఈ మేరకు మహిళా కమిషన్‌ను కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి అస్సాం సీఎంపై ఫిర్యాదు చేశారు. మహిళలు అంటే బీజేపీకి గౌరవం లేదన్నారు గీతారెడ్డి. ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే అసోం సీఎం పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments