Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలస్యంగా నడిచిన రైలు... రూ.1.36 లక్షల పరిహారం చెల్లింపు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (09:48 IST)
ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇపుడు చలికాలం కావడంతో విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో అనేక రైళ్లు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 
 
అయితే, చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం అలీగఢ్ - ఘజియాబాద్ మధ్య దట్టమైన పొంగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఈ ఆలస్యానికి కారణమైంది. ఈ రైలు షెడ్యూల్ ప్రకారం లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకోవాల్సివుంది. 
 
కానీ, మధ్యాహ్నం 2.19 గంటలకు చేరుకుమంది. ఈ రైలులో మొత్తం 544 మంది ప్రయాణికులు ఉండగా, ఐఆర్‌సీటీసీ నిబంంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ రూ.250 చొప్పున మొత్తం రూ.1.36 లక్షల పరిహారాన్ని చెల్లించింది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు గంట ఆలస్యంగా బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments