Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైన్ స్నాచర్ నుంచి బంగారాన్ని ఇలా కాపాడుకున్న మహిళ

Webdunia
బుధవారం, 17 మే 2023 (19:37 IST)
కోయంబత్తూరులో ఓ మహిళ చైన్ స్నాచర్ నుంచి తన బంగారాన్ని కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతానికి చెందిన కౌసల్య అనే మహిళ జివి రెసిడెన్సీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారులో వెంబడించిన అనుమానాస్పద వ్యక్తులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. 
 
అయితే కౌసల్య చైన్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ కారు కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ కిందపడిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు శక్తివేల్, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. 
 
అనంతరం వారిపై జరిపిన విచారణలో ఇప్పటికే కొన్ని నేరాలకు పాల్పడినట్లు తేలింది. వారిని కోర్టులో హాజరుపరిచి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments