Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ మైకంలో అంతా చెప్పేసింది.. కిడ్నీలేదనడంతో.. పెళ్లి?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (09:59 IST)
ప్రేమ మైకంలో ప్రియుడితో అంతా చెప్పేసింది ఆ ప్రియురాలు. తనకు ఒక కిడ్నీ మాత్రమే వుందనే విషయాన్ని పెళ్లికి ముందే చెప్పేసింది. కానీ ఆ నిజమే ఆ ప్రేమికుల పెళ్లిని ఆపేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆలందూరుకు చెందిన విఘ్నేశ్ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన అమ్మాయితో పీకలోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
రెండేళ్ల పాటు వారు ప్రేమలో వున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అదే ఊపులో తనకు పుట్టినప్పటి నుంచి ఓ కిడ్నీ లేదనే రహస్యాన్ని ప్రియుడు వద్ద చెప్పింది. కిడ్నీ లేకపోవడం పెళ్లికి సమస్య కాదని చెప్పిన ప్రియుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. 
 
కొద్ది రోజులకే యువతి తండ్రి చనిపోవడం.. యువతి కష్టాలకు కారణమైంది. యువతి తండ్రి మరణించడంతో విఘ్నేశ్ కుటుంబం ప్లేటు మార్చింది. కట్నంగా బంగారం అడిగింది. కిడ్నీ మార్చితేనే పెళ్లంటూ పట్టుబట్టారు. ఇక చేసేది లేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments