Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్ కేసులున్న వ్యక్తికి భారత రత్న ఇస్తారా? కేఏ పాల్

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:49 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత్ రత్న పురస్కార అవార్డు ప్రకటించడాన్ని కేఎల్ పాల్ తప్పు బట్టారు. క్రిమినల్ కేసులన్న వ్యక్తికి అత్యున్నత పురస్కార అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. 
 
ప్రపంచశాంతి కోసం పాటుబడ్డ లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగికి అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడనే కారణంగా బాలయోగికి పురస్కారం ఇవ్వలేదా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
ప్రణబ్‌పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులు వేసిందని అమెరికా నుంచి ప్రణబ్‌కు సమన్లు కూడా అందాయని పాల్ గుర్తు చేశారు. లోక్‌సభలో మెజార్టీ ఉంది కదా అని... ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా? అని మండిపడ్డారు. 
 
2004లో కేంద్ర మంత్రి ప్రణబ్, ఏపీ సీఎం వైఎస్ఆర్‌లు.. ఇద్దరూ కలసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments