Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్ కేసులున్న వ్యక్తికి భారత రత్న ఇస్తారా? కేఏ పాల్

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:49 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత్ రత్న పురస్కార అవార్డు ప్రకటించడాన్ని కేఎల్ పాల్ తప్పు బట్టారు. క్రిమినల్ కేసులన్న వ్యక్తికి అత్యున్నత పురస్కార అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. 
 
ప్రపంచశాంతి కోసం పాటుబడ్డ లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగికి అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడనే కారణంగా బాలయోగికి పురస్కారం ఇవ్వలేదా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
ప్రణబ్‌పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులు వేసిందని అమెరికా నుంచి ప్రణబ్‌కు సమన్లు కూడా అందాయని పాల్ గుర్తు చేశారు. లోక్‌సభలో మెజార్టీ ఉంది కదా అని... ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా? అని మండిపడ్డారు. 
 
2004లో కేంద్ర మంత్రి ప్రణబ్, ఏపీ సీఎం వైఎస్ఆర్‌లు.. ఇద్దరూ కలసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments