Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్ కేసులున్న వ్యక్తికి భారత రత్న ఇస్తారా? కేఏ పాల్

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:49 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత్ రత్న పురస్కార అవార్డు ప్రకటించడాన్ని కేఎల్ పాల్ తప్పు బట్టారు. క్రిమినల్ కేసులన్న వ్యక్తికి అత్యున్నత పురస్కార అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. 
 
ప్రపంచశాంతి కోసం పాటుబడ్డ లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగికి అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడనే కారణంగా బాలయోగికి పురస్కారం ఇవ్వలేదా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
ప్రణబ్‌పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులు వేసిందని అమెరికా నుంచి ప్రణబ్‌కు సమన్లు కూడా అందాయని పాల్ గుర్తు చేశారు. లోక్‌సభలో మెజార్టీ ఉంది కదా అని... ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా? అని మండిపడ్డారు. 
 
2004లో కేంద్ర మంత్రి ప్రణబ్, ఏపీ సీఎం వైఎస్ఆర్‌లు.. ఇద్దరూ కలసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments