Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్జీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:47 IST)
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎల్జీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24వ తేదీన కొత్త ఆండ్రాయిడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ విడుదల చేయనుంది. ఎల్జీ జీ8 పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటించనుంది. 
 
నూతన 5జీ ఆండ్రాయిడ్ ఫోనులో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరుగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఎల్జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments