Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయి..

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:27 IST)
ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా శివారులోని టాస్మాక్ దుకాణంలో చోటు చేసుకుంది. 
 
సోమవారం ఉద్యోగి దుకాణం తెరిచిన సమయంలో 12 సీసాల మధ్యం ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కదంపూజాలో ప్రాంతంలో ప్రభుత్వం మద్యం దుకాణం నిర్వహిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాన్ని సిబ్బంది మూసివేశారు.
 
నిబంధనలు సడలించడంతో.. చాలా రోజుల తర్వాత సోమవారం దుకాణం తిరిగి తెరిచిన సమయంలో 12 బాటిళ్లలో మద్యం ఖాళీగా ఉంది. అయితే, బాటిళ్ల సీసాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించారు. వాటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
టాస్మాక్‌ సీనియర్‌ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో దుకాణం వద్ద ఎలుకలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. అవే సీసాల నుంచి మద్యం ఖాళీ చేశాయని తేల్చారు. ఒక్కో మద్యం బాటిల్‌ ధర రూ.1500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments