Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంకీ ఛైర్మ‌న్ ఇంట్లో ఐ.టి.సోదాలు, వైసీపీ ఎంపీకీ త‌ప్ప‌లేదా?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:04 IST)
వైసీపీ ఎంపీ, రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు మొద‌ల‌య్యాయి. హైదరాబాదులో 15 చోట్ల ఇన్ కం టాక్స్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వ‌హించింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు చేశారు.

అదేవిధంగా ఏక‌కాలంలో గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జ‌రిపారు. దీనితోపాటు రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు చేస్తోంది. 15 బృందాలు వివిధ‌ ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తున్నాయి.
 
మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు అయోధ్య రామిరెడ్డి. పార్టీకి ఈ అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు చేసిన సేవ‌కు ప్ర‌తిఫ‌లంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల అయోధ్య రామిరెడ్డికి రాజ్య‌స‌భ టిక్కెట్ ఇచ్చారు.

ఒక ప‌క్క ఏపీ సీఐడి ఎంపీ ర‌ఘురామ‌పై దాడులు చేస్తున్న త‌రుణంలో, అదే పార్టీకి చెందిన ఎంపీ ఆళ్ళ‌ అయోధ్య రామిరెడ్డి కంపెనీ రాంకీపై కేంద్రం ఐ.టి. దాడులు జ‌ర‌ప‌డం యాధృచ్చికం అయినా, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను త‌ల‌పిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments