Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత వారసులకు పోయెస్ గార్డెన్ తాళాలు, ఆనందంలో మేనకోడలు దీప

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (15:30 IST)
పోయెస్ గార్డెన్ అనే పేరు చెబితే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుర్తుకువస్తారు. దక్షిణాదిలో శక్తివంతమైన అధినేత్రి జయలలిత అకాల మరణం తర్వాత ఆమె ఆస్తుపాస్తులపై కోర్టులో కేసులు నడిచాయి. ముఖ్యంగా జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ ఇంటి గురించి చాలా వాదన జరిగింది.

 
గత తమిళనాడు ప్రభుత్వం పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని మ్యూజియంగా మార్చాలని ప్రయత్నం చేసింది. ఐతే జయలలిత మేనకోడలు హైకోర్టులో తన మేనత్త వేదనిలయం తమకే చెందాలని పిటీషన్ వేసింది.

 
గత నవంబర్ 24న వేద నిలయాన్ని జయలలిత వారసులైన దీపకు, ఆమె సోదరుడికి అప్పగించాలని తీర్పు వెలువరించింది. దీనితో ఆ ఇంటి తాళాలను జిల్లా కలెక్టర్ అధికారికంగా దీపకు అందించారు. తన మేనత్త వేద నిలయం ఇంటి తాళాలు తమకు ఇవ్వడంతో దీప ఎంతో సంతోషంగా కనిపించారు. తన మేనత్త ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments