Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (15:10 IST)
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ‌ల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  గుంటూరు ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ మీడియాతో మాట్లాడుతూ, గుడిలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే 9 మందిని అరెస్ట్ చేశారు. 
 
 
నిందితుల నుంచి ఒక ఆటో, రెండు బైక్ లు, కట్టర్లు, 4,600 న‌గ‌దు స్వాధీనం చేసుకున్నామ‌ని గుంటూరు ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. నిందితులు అంతా గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించామ‌ని ఎస్పీ తెలిపారు. 

 
దేవాలయాలల్లో దొంగతనాలకు పాల్పడే మ‌రో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారికోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు అర్బన్ పరిధిలో సమస్యాత్మక‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నామ‌ని, జిల్లా ఎస్పీ కార్యలయంలో బాధితులు ఫిర్యాదులు చేయ‌డానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments