Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి విరాళం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (18:42 IST)
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల వంతున ఎపి భవన్ అధికారులు రవిశంకర్, దేవేందర్ లకు, తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్ లకు అందజేశారు.

అంతేకాకుండా ప్రధానమంత్రి సహాయనిధి కూడా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. చెక్కులను అందచేస్తూ జస్టిస్ రమణ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ ఆపత్సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా వుండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లుగా అందరూ తూచా తప్పకుండా ఈ మహమ్మారిని పారద్రోలటానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments