Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ దేశ భద్రతకు పెనుముప్పు... ప్రధాని మోదీతో చెప్తా...

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్య

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:12 IST)
ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వినియోగంపై ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటూ కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో స్వయంగా భాజపా నాయకుడే ఇలా ఆందోళన వ్యక్తం చేయండ చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. 
 
కాగా ఇప్పటికే ఆధార్ కార్డు నెంబరును ఆదాయపన్ను శాఖతో సహా ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ చేయనిదే లావాదేవీలు బ్లాక్ చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అలాగే బ్యాంకులు సైతం ఇలాంటి హెచ్చరికలనే పంపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments