Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ ఆ పని చేస్తే రైల్వే టిక్కెట్ ఫ్రీ

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (16:28 IST)
సాధారణంగా రైల్వే టిక్కెట్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. కానీ, ఢిల్లీలోని ఆనద్ విహార్ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఉచితంగా రైలు ప్రయాణ టిక్కెట్ ఇస్తారు. అయితే, ఆ ఒక్క పని చేయాల్సివుంటుంది. అందేంటంటో... గుంజీలు తీయాల్సి ఉంటుంది. 
 
సాధారణంగా రైల్వే స్టేషన్‌లో చెత్తచెందారం నిండివుంటుంది. లేదా బరువును కొలిచే వేయింగ్ మిషన్ ఉంటుంది. కానీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఫిట్నెస్ యంత్రం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్‌లో ఫిట్నెస్ మెషీన్ ఏర్పాటు చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ యంత్రం ఏర్పాటు వెనుక బలమైన కారణముంది. ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే రైల్వే శాఖ ముఖ్యోద్దేశం. 
 
ఇక అసలు విషయానికొస్తే, ఎవరైనా ఆ ఫిట్నెస్ మెషీన్ వద్దకు వచ్చి కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అందులోంచి ఓ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా మీ చేతికి వస్తుంది. రష్యాలలో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. కాగా, దీనిపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఫిట్నెస్‌తో పాటు పొదుపు కూడా సాధ్యం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments