Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టులు భూమికే భారం : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులు భూమికే భారమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి మానవమృగాలకు జీవించే హక్కు లేదని ఆ

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (17:20 IST)
అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులు భూమికే భారమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి మానవమృగాలకు జీవించే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందసౌర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ నిందితుడు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఎం స్పందిస్తూ, మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు జీవించే హక్కు లేదని, అటువంటి వ్యక్తులు భూమికే భారమన్నారు. 
 
బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినశిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments