Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...

ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ త

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...
, మంగళవారం, 19 జూన్ 2018 (17:28 IST)
ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
 
మరిన్ని వివరాల్లోకి వెళితే... ఒడిశా గంగదేవునిలోని పురుషోత్తమ్‌పూర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ప్రమోద్ సాహు ఓ మహిళపై నవంబరు నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే అతడు రాష్ట్ర సరిహద్దులు దాటేశాడు. ఎక్కడ వున్నాడన్నది ఆచూకి లభించలేదు. ఐతే అతడు చివరికి గుజరాత్ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి ఒడిసాకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌‌: పీడీపీ-భాజపా తెగతెంపులు.. సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ గుడ్ బై