Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్రం చర్యలు భేష్ : సీజేఐ రమణ

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (16:15 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కున్న భారతీయ విద్యార్థులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే రమణ ప్రశంసించారు. ప్రస్తుతం కేంద్రం మంచి చర్యలే చేపడుతోందని, వాటిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనని స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని కొనియాడారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకు తెలుసన్నారు. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కున్న పౌరులను త్వరగా తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఏ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments