Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్రం చర్యలు భేష్ : సీజేఐ రమణ

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (16:15 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కున్న భారతీయ విద్యార్థులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే రమణ ప్రశంసించారు. ప్రస్తుతం కేంద్రం మంచి చర్యలే చేపడుతోందని, వాటిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనని స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని కొనియాడారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకు తెలుసన్నారు. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కున్న పౌరులను త్వరగా తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఏ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments