Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్రం చర్యలు భేష్ : సీజేఐ రమణ

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (16:15 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కున్న భారతీయ విద్యార్థులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే రమణ ప్రశంసించారు. ప్రస్తుతం కేంద్రం మంచి చర్యలే చేపడుతోందని, వాటిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనని స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్ బాధితుల తరలింపులో కేంద్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని కొనియాడారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకు తెలుసన్నారు. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కున్న పౌరులను త్వరగా తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఏ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments