Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటిచూపు లేని వ్యక్తి.. ఆరుగురితో వివాహం.. లక్షల్ని కొల్లగొట్టాడు..?!

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (18:56 IST)
తమిళనాడు, సేలంలో కంటిచూపు తగ్గిన వ్యక్తి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కంటిచూపు లేని సాకుతో లక్షల రూపాయలను కొల్లగొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, సూరమంగళం, అమ్మాపాళయంకు చెందిన వ్యక్తి డేవిడ్ (40). ఇతనిపై అమ్మాపేటకు చెందిన ఆశిష్ అలీ (24) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ ఫిర్యాదులో డేవిడ్ తనకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. నాలుగు లక్షలా 25వేల రూపాయలను తీసుకున్నాడని.. ఆపై ఉద్యోగం లేదు.. డబ్బులు లేవన్నట్లు వ్యవహరించి మోసం చేశాడని ఆరోపించాడు. డేవిడ్‌పై ఇదే తరహాలో సూరమంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డేవిడ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ విచారణలో డేవిడ్ ఇలా ఆరుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేసినట్లు వెల్లడి అయ్యింది. తనకు రోడ్డు దాటేటప్పుడు సహాయం చేసే మహిళలకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. లక్షలు తీసుకుని మోసం చేసేవాడని తెలిసింది. ఆ డబ్బుతో ఒక ఊరు వదిలి వేరొక ఊరుకు వెళ్లడం అక్కడ మళ్లీ కొత్త మహిళతో పరిచయం ఏర్పరుచుకోవడం పెళ్లి చేసుకుని.. డబ్బులు గుంజడం ఇతని పని అని తెలియరావడంతో పోలీసులు షాకయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments