Webdunia - Bharat's app for daily news and videos

Install App

తంజావూరులో రూ.7 కోట్లు స్వాధీనం

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (11:18 IST)
తంజావూరులో మూడు గంటల వ్యవధిలో తగిన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.7 కోట్ల నగదును ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తంజావూరు మేల్‌ వీధిలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో సోమవారం బైక్‌లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులు వెళ్తుండగా అధికారులు ఆపి పరిశీలించగా, రూ.16 లక్షలు లభించింది. దానికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, అగ్రహారం ప్రాంతంలో ఐవోబీకి చెందిన రూ.2.6 కోట్లు, వల్లం పెరియార్‌ మణి మయం కళాశాల సమీపంలో కెనరా బ్యాంక్‌ ఏటీఎంలకు తరలిస్తున్న రూ.4.20 కోట్లను తగిన పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments