Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కోర్టులో లొంగిపోనున్న నవజ్యోత్ సింగ్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:08 IST)
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ తీర్పులో సిద్ధూకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన కోర్టులో లొంగిపోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పాటియాలా కోర్టులో పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉంది. తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని సిద్ధు సూత్రప్రాయంగా వెల్లడించి, అమృతసర్ నుంచి పాటియాలాలోని తన ఇంటికి చేరుకున్నారు. 
 
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు తనకు ఇంకా అందలేని ఆయన ఓ ప్రశ్నకు తెలిపారు. శుక్రవారం ఉదయం చండీఘడ్ కోర్టు నుంచి పాటియాలో పోలీస్ స్టేషన్‌కు వస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఆ సమన్లను సిద్ధూకు అందించి లొంగిపోవాలని కోరుతామన్నారు. అరెస్టు చేసిన వెంటనే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments