Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని ఆ దేవుడిని వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? జనవరి 21వ తేదీన మైనర్ బాలికను దుండగులు కిడ్నాప

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:13 IST)
కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని ఆ దేవుడిని వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? జనవరి 21వ తేదీన మైనర్ బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మత్తుమందులిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వీడియోలు కూడా తీశారు. 
 
అంతటితో ఆగకుండా ఆ వీడియోలు చూపించి బ్లాక్‌ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక కన్నీటి పర్యంతమైంది. కుల్గాం పోలీసులు ఆ బాలికను ముగ్గురు కామాంధుల చెర నుంచి కాపాడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితురాలి వద్ద వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇంకా ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు 8 ఏళ్ల ఆసిఫా బానో అనే మైనర్ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు కతువా జిల్లా ప్రాంతంలో కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments