Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే రాజీనామా.. మోడీకి థ్యాంక్స్

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (09:15 IST)
రాజస్థాన్ రాష్ట్ర అసంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు. 
 
ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినంద‌న‌లు తెలిపారు. గ‌డ‌చిన అయిదేళ్ళ‌లో తాను ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాన‌ని, వాటిని కాంగ్రెస్ ముందుకు తీసుకెళుతుంద‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. 
 
కాగా, మంగళవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. అలాగే, బీజేపీకి 73, ఇతరులకు 27 సీట్లు వచ్చాయి. దీంతో అత్యధిక సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments