Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ నదిలో పడిపోయిన బస్సు: 24 మంది మృతి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:36 IST)
బస్సు ప్రమాదం
రాజస్థాన్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై వేగంగా వెళుతున్న బస్సు మేజ్ నదిలో పడిపోయింది. పెళ్లి వేడుక నిమిత్తం బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ బస్సు బయలుదేరింది. ఐతే బస్సు డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయింది.
 
బస్సులో 40 మంది ప్రయాణికులుండగా ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందర్ని స్థానికులు రక్షించారు. ఐతే ఇంకొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాద వార్తను తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments