Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ నదిలో పడిపోయిన బస్సు: 24 మంది మృతి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:36 IST)
బస్సు ప్రమాదం
రాజస్థాన్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై వేగంగా వెళుతున్న బస్సు మేజ్ నదిలో పడిపోయింది. పెళ్లి వేడుక నిమిత్తం బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ బస్సు బయలుదేరింది. ఐతే బస్సు డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయింది.
 
బస్సులో 40 మంది ప్రయాణికులుండగా ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందర్ని స్థానికులు రక్షించారు. ఐతే ఇంకొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాద వార్తను తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments