Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ తరపున రాజ్యసభకు రఘురాం రాజన్!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (14:15 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను ఆప్ నేతలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలనుకాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్‌ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. సెంట్రల్‌ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 
 
రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ కొనసాగేందుకు మొగ్గు చూపినప్పటికీ కేంద్రం మాత్రం అందుకు సమ్మతించలేదు. దీంతో తనకు ఇష్టమైన అధ్యాయపక వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోటాలో ఖాళీ కాబోతున్న ఈ మూడు రాజ్యసభ సీట్లలో ఒకదానికి రఘురాం రాజన్ పేరును కేజ్రీవాల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments