Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - ఆగ్రా హైవేపై వరుస ప్రమాదాలు.. ఈ వీడియో చూసి తీరాల్సిందే...

ఉత్తరభారతాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. పక్కన మనిషి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పొగమంచు కారణంగా రహదారి ఏమాత్రం కనిపించ

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (13:59 IST)
ఉత్తరభారతాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. పక్కన మనిషి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పొగమంచు కారణంగా రహదారి ఏమాత్రం కనిపించడం లేదు. ముందు, వెనక వచ్చే వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందున్న వాహనం కూడా కనిపించకపోవటంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఢీకొంటూ ఏకంగా 18 కార్లు దెబ్బతిన్నాయి. వీటిలో ఓ బస్సు కూడా ఉంది. అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
వాహనాల్లోని ప్రయాణికులు ప్రమాదం జరిగిన వెంటనే కారుదిగిప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. వెనక వచ్చే వాహనాలను అలర్ట్ చేస్తున్నా ఫలితం లేదు. మనిషి సైతం కనిపించకపోవటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కొందరు అరుస్తూ.. కేకలు వేస్తూ అలర్ట్ ఇచ్చారు. మరికొందరు లైట్లు వేసి వాహనాలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. రెండు గంటలపాటు హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments