Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో ఇన్ఫెక్షన్ - ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ సింగ్

Webdunia
గురువారం, 21 జులై 2022 (12:28 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలు అందుకుంటున్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని అరాచకశక్తులు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది గ్యాంగ్‌స్టర్లను ఏరివేస్తుంది. 
 
అమృత్‌సర్‌లోని  భక్నా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటరులో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నాకుసా ప్రాణాలు కోల్పోయారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీరిద్దిర హస్తం వుందని అనుమానిస్తున్న తరుణంలో వారిద్దరూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments