Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం ఆమోదయోగ్యమైన విషయం కాదు... హర్యానా హైకోర్టు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (19:14 IST)
సహజీవనంపై అంగీకారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన జంటకు చుక్కెదురైంది. తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిని నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన విషయం కాదని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టేసారేసింది.
 
పిటిషనర్లు 19ఏళ్ల గుల్జా కుమారీ, 22ఏళ్ల గుర్వీందర్ సింగ్ కలిసి ఉంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. అమ్మాయి కుటుంబం తరపు నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు.
 
ప్రస్తుతమున్న విషయానికొస్తే.. పిటిషన్‌లో ప్రొటెక్షన్ కల్పించాలని ఎక్కడా లేదు. దానిని బట్టే పిటిషన్‌ను కొట్టేశాం’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ మే11న వెల్లడించారు. పిటిషనర్ కౌన్సిల్ ను బట్టి జేఎస్ ఠాకూర్, సింగ్, కుమారీలు తార్న్ తరణ్ జిల్లాలో ఉంటున్నారు.
 
కుమారి తల్లిదండ్రులు లుధియానాలో ఉంటున్నారు. వారిద్దరూ కలిసి ఉండటాన్ని వాళ్లు ఒప్పుకోలేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏవీ ఇవ్వకపోగా వయస్సుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆ జంట అందించలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments