Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం ఆమోదయోగ్యమైన విషయం కాదు... హర్యానా హైకోర్టు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (19:14 IST)
సహజీవనంపై అంగీకారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన జంటకు చుక్కెదురైంది. తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిని నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన విషయం కాదని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టేసారేసింది.
 
పిటిషనర్లు 19ఏళ్ల గుల్జా కుమారీ, 22ఏళ్ల గుర్వీందర్ సింగ్ కలిసి ఉంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. అమ్మాయి కుటుంబం తరపు నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు.
 
ప్రస్తుతమున్న విషయానికొస్తే.. పిటిషన్‌లో ప్రొటెక్షన్ కల్పించాలని ఎక్కడా లేదు. దానిని బట్టే పిటిషన్‌ను కొట్టేశాం’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ మే11న వెల్లడించారు. పిటిషనర్ కౌన్సిల్ ను బట్టి జేఎస్ ఠాకూర్, సింగ్, కుమారీలు తార్న్ తరణ్ జిల్లాలో ఉంటున్నారు.
 
కుమారి తల్లిదండ్రులు లుధియానాలో ఉంటున్నారు. వారిద్దరూ కలిసి ఉండటాన్ని వాళ్లు ఒప్పుకోలేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏవీ ఇవ్వకపోగా వయస్సుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆ జంట అందించలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments