Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే గర్భస్రావం వికటించింది.. పూణే మహిళ మృతి.. ఆడబిడ్డని తెలిసి..?

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:42 IST)
పూణె జిల్లాలోని తన ఇంట్లో ఆడ పిండాన్ని గర్భస్రావం చేసే ప్రక్రియలో 24 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్త, అతని తండ్రిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఇందాపూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో నాలుగు నెలల పిండాన్ని పొలంలో పూడ్చిపెట్టారు.
 
"మృతి చెందిన మహిళ 2017లో నిందితుడితో వివాహం చేసుకుంది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2021లో ఆ మహిళకు మగబిడ్డ పుట్టాడు" అని పోలీసులు తెలిపారు. 
 
ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. పిండం ఆడది అని ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే వైద్యుడిని పిలిపించి, మహిళకు అబార్షన్ చేయించారు. 
 
ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. అయితే గర్భస్రావం చికిత్స వికటించి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments