Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ప్రధాని పర్యటన: రూ.800 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:37 IST)
యూపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాధ్ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. యూపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాని మోదీ వరసగా ఆ రాష్ట్ర పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మోదీ పర్యటన కోసం విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రధాని వరస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఈ పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments