Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనాలకు శంకుస్థాపన

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:32 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం గ్రౌండ్‌ఫోర్ కాకుండా మరో ఐదు అంతస్తులతో కూడిన భవనం నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా చేస్తారు. 
 
కాగా, ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు కొనసాగించేందుకు సాధ్యపడటం లేదు. దీంతో కొత్త భవనం నిర్మించాలని హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. దీంతో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి చీఫ్ జస్టీస్ పీకే మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, సీఆర్డీఏ అధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments