Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనాలకు శంకుస్థాపన

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:32 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం గ్రౌండ్‌ఫోర్ కాకుండా మరో ఐదు అంతస్తులతో కూడిన భవనం నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా చేస్తారు. 
 
కాగా, ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు కొనసాగించేందుకు సాధ్యపడటం లేదు. దీంతో కొత్త భవనం నిర్మించాలని హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. దీంతో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి చీఫ్ జస్టీస్ పీకే మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, సీఆర్డీఏ అధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments