Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలో రాష్ట్రపతి విడిది

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:44 IST)
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో విడిది చేయనున్నారు. ప్రతి యేటా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి బొల్లారంకు వస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 20వ తేదీన బొల్లారంకు వచ్చి ఐదు రోజుల పాటు ఆయన బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. అయితే, దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఆయన తొలుత చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బొల్లారం రాష్ట్రపతి విడిదికి వస్తారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లను ప్రారంభించింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments