Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలో రాష్ట్రపతి విడిది

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:44 IST)
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో విడిది చేయనున్నారు. ప్రతి యేటా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి బొల్లారంకు వస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 20వ తేదీన బొల్లారంకు వచ్చి ఐదు రోజుల పాటు ఆయన బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. అయితే, దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఆయన తొలుత చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బొల్లారం రాష్ట్రపతి విడిదికి వస్తారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లను ప్రారంభించింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments